యూఏఈలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- April 10, 2025
అజ్మన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 6, ఆదివారం రోజున అజ్మన్ నగరంలో జగద్రక్షుడైన సీతా సమేత శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.అజ్మన్ లోని జైనం జీవికా ఫార్మ్ హౌస్లో ఆదివారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దాదాపుగా 3000 మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని వంశీ గౌడ్, నవనీత్ రాజా, శరత్ గౌడ్, కృష్ణ, మదన్, జగదీష్, రమేష్, సాయి, రాజు, గోవర్ధన్, అజయ్ మరియు అశోక్లు విజయవంతం చేసారు.కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకార్యానికి గురి కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కల్యాణ మోహోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం నిర్వహించారు.మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.







తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







