BD1 ఛార్జీల విషయంలో గొడవ.. డ్రైవర్ ఘాతుకం.. మహిళ మృతి..!!
- April 10, 2025
మనామా: BD1 ఛార్జీల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. కదులుతున్న కారు తలుపును గట్టిగా పట్టుకోవడంతో, కారు ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రిల్లో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అరబ్ వ్యక్తి అయిన డ్రైవర్కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించబడతాడు.
ఈ సంఘటన గత సంవత్సరం డిసెంబర్ 6 తెల్లవారుజామున జరిగింది.ఆ మహిళ , మరో ఇద్దరు తెల్లవారుజామున 2 గంటల వరకు ఒక హోటల్లో ఉన్నారు. BD3 మాట్లాడుకొని కారులో వచ్చారు. కానీ దూరం తక్కువగా ఉందని మహిళల్లో ఒకరు వాదించి BD2 ఇచ్చారు. గొడవ జరిగింది. కాగా, వివాదం సమయంలో ఆ వ్యక్తి మహిళలను అవమానించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిలో మృతురాలు కారు తలుపు పట్టుకోకువంది. ఆపడానికి బదులుగా, డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మహిళ పట్టు కోల్పోయి, కిందపడి, తీవ్రంగా గాయపడ్డది. ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ నాలుగు రోజుల తర్వాత తలకు గాయాలు , ఎముకలు విరిగిపోవడంతో మరణించారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉAల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగే యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు