ఒమన్ మధ్యవర్తిత్వం.. రోమ్ వేదికగా ఇరాన్-యుఎస్ చర్చలు..!!
- April 18, 2025
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధుల మధ్య 2వ రౌండ్ చర్చలకు ఈ శనివారం రోమ్ వేదిక అవుతుందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. న్యాయమైన, కట్టుబడి ఉండే మరియు స్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఇరాన్-యుఎస్ చర్చలు మరింత పురోగతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. ఈ కీలకమైన సమావేశానికి సన్నాహాల్లో ఇటాలియన్ ప్రభుత్వం అందించిన అమూల్యమైన సహాయానికి ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







