ఒమన్ మధ్యవర్తిత్వం.. రోమ్ వేదికగా ఇరాన్-యుఎస్ చర్చలు..!!
- April 18, 2025
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధుల మధ్య 2వ రౌండ్ చర్చలకు ఈ శనివారం రోమ్ వేదిక అవుతుందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. న్యాయమైన, కట్టుబడి ఉండే మరియు స్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఇరాన్-యుఎస్ చర్చలు మరింత పురోగతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. ఈ కీలకమైన సమావేశానికి సన్నాహాల్లో ఇటాలియన్ ప్రభుత్వం అందించిన అమూల్యమైన సహాయానికి ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









