ఒమన్ మధ్యవర్తిత్వం.. రోమ్ వేదికగా ఇరాన్-యుఎస్ చర్చలు..!!
- April 18, 2025
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధుల మధ్య 2వ రౌండ్ చర్చలకు ఈ శనివారం రోమ్ వేదిక అవుతుందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. న్యాయమైన, కట్టుబడి ఉండే మరియు స్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఇరాన్-యుఎస్ చర్చలు మరింత పురోగతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. ఈ కీలకమైన సమావేశానికి సన్నాహాల్లో ఇటాలియన్ ప్రభుత్వం అందించిన అమూల్యమైన సహాయానికి ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







