ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- March 03, 2026
మస్కట్: ఒమాన్ లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్లో ఉన్న ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని డ్రోన్లు దాడి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నట్లు Oman News Agency (ONA) ఒక భద్రతా వర్గాన్ని ఉటంకిస్తూ తెలిపింది.
సమాచారం ప్రకారం, డ్రోన్లలో ఒకటి ఇంధన ట్యాంకును నేరుగా తాకినట్లు పేర్కొన్నారు. దాంతో స్వల్ప నష్టం సంభవించినప్పటికీ, పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఓఎన్ఏ వెల్లడించింది. భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.
పోర్ట్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







