15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- March 03, 2026
యూఏఈ: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతో ప్రభావితమైన మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో నివసిస్తున్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది.తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా వాణిజ్య మార్గాల ద్వారా వెంటనే బయలుదేరాలని కోరింది.
బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, ఖతార్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. మరింత సమాచారం కొసం సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









