15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- March 03, 2026
యూఏఈ: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతో ప్రభావితమైన మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో నివసిస్తున్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది.తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా వాణిజ్య మార్గాల ద్వారా వెంటనే బయలుదేరాలని కోరింది.
బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, ఖతార్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. మరింత సమాచారం కొసం సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









