ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం ప్రకటించిన కువైట్..!!
- April 24, 2025
కువైట్: భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, వాటి వెనుక ఉన్న కారణాలు ఏవైనా, దేశం దృఢంగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









