ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం ప్రకటించిన కువైట్..!!
- April 24, 2025
కువైట్: భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, వాటి వెనుక ఉన్న కారణాలు ఏవైనా, దేశం దృఢంగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!