అబ్దల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి..!!
- April 25, 2025
కువైట్: గురువారం ఉదయం అబ్దల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. వారిలో ఒకరిని కేరళకు చెందిన అనురాజ్ నాయర్గా గుర్తించారు. అబ్దాలి రోడ్డులో వారు ప్రయాణిస్తున్న వాహనం కరిగిన సల్ఫర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరు భారతీయులను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారందరూ కువైట్లోని బెహ్బెహానీ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







