అబ్దల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి..!!
- April 25, 2025
కువైట్: గురువారం ఉదయం అబ్దల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. వారిలో ఒకరిని కేరళకు చెందిన అనురాజ్ నాయర్గా గుర్తించారు. అబ్దాలి రోడ్డులో వారు ప్రయాణిస్తున్న వాహనం కరిగిన సల్ఫర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరు భారతీయులను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారందరూ కువైట్లోని బెహ్బెహానీ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







