అబ్దల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి..!!
- April 25, 2025
కువైట్: గురువారం ఉదయం అబ్దల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. వారిలో ఒకరిని కేరళకు చెందిన అనురాజ్ నాయర్గా గుర్తించారు. అబ్దాలి రోడ్డులో వారు ప్రయాణిస్తున్న వాహనం కరిగిన సల్ఫర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరు భారతీయులను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారందరూ కువైట్లోని బెహ్బెహానీ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్