కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- March 04, 2026
మస్కట్: కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించడం పట్ల ఒమన్ సుల్తానేట్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
"కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు తమ జాతీయ విధులను నిర్వర్తిస్తూ మరణించడం పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కువైట్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు మరియు ప్రజలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది" అని తన ప్రకటనలో ఒమన్ తెలిపింది.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
కువైట్ నావల్ ఫోర్స్ సభ్యులు సార్జెంట్ వలీద్ మజీద్ సులేమాన్ మరియు సార్జెంట్ అబ్దులాజీజ్ అబ్దుల్మోహ్సేన్ దఖేల్ నాసర్ మృతికి కువైట్ జనరల్ స్టాఫ్ సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









