లాంగ్ టైమ్ వీసాదారులకు మినహాయింపు ప్రకటించిన ఇండియా..!!
- April 25, 2025
యూఏఈ: పాకిస్తాన్కు చెందిన హిందూ జాతీయులకు ఇప్పటికే జారీ చేసిన దీర్ఘకాలిక వీసాలు (LTVలు) చెల్లుబాటులో ఉంటాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ప్రకటించింది. పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వీసాల రద్దు హిందూ పాకిస్తానీ జాతీయులకు ఇప్పటికే జారీ చేయబడిన దీర్ఘకాలిక వీసాలకు (LTVలు) వర్తించదని, అవి చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహల్గం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులకు వీసాలను నిలిపివేస్తున్నట్లు భారత్ గతంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు









