లాంగ్ టైమ్ వీసాదారులకు మినహాయింపు ప్రకటించిన ఇండియా..!!
- April 25, 2025
యూఏఈ: పాకిస్తాన్కు చెందిన హిందూ జాతీయులకు ఇప్పటికే జారీ చేసిన దీర్ఘకాలిక వీసాలు (LTVలు) చెల్లుబాటులో ఉంటాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ప్రకటించింది. పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వీసాల రద్దు హిందూ పాకిస్తానీ జాతీయులకు ఇప్పటికే జారీ చేయబడిన దీర్ఘకాలిక వీసాలకు (LTVలు) వర్తించదని, అవి చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహల్గం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులకు వీసాలను నిలిపివేస్తున్నట్లు భారత్ గతంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







