నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- April 30, 2025
మనామా: అల్ షఖురాలో తన పొరుగున ఉండే వారిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, అంతకుముందు అతడు నేరాన్ని అంగీకరించలేదు.సిబ్బందిని తోసేసి, న్యాయమూర్తుల ఉండే దిశగా వెళ్లేందుకు ప్రయత్నించాడు.
కాగా, నిందితుడి తరఫున లాయర్ ముందుకు కీలక విషయాలను తీసుకొచ్చాడు. తన క్లయింట్ మానసిక స్థితి సరిగ్గా లేదని, దానికి చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. సంఘటన జరిగిన సమయానికి ఐదు రోజుల ముంద మెడిసిన్ తీసుకోవడం మానేశాడని పేర్కొన్నాడు. నిందితుడి భద్రత, భద్రత కోసం, అతన్ని మానసిక ఆసుపత్రికి తిరిగి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబం తరపున న్యాయవాదిగా వ్యవహరిస్తున్న అబ్దుల్ రెహమాన్ ఘునైమ్, వారి ఏకైక జీవనాధారాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా వేశారు. త్వరలోదీనిపై విచారణ జరుగుతుందని లాయర్ తెలిపాడు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









