అల్ ఖబౌరా బీచ్లో విషాదం..నీట మునిగి తోబుట్టువులు మృతి..!!
- May 02, 2025
మస్కట్: ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో హృదయ విదారక సంఘటన జరిగింది. అల్ ఖబౌరా బీచ్లో ఈత కొడుతూ 10, 7 సంవత్సరాల వయస్సు గల తోబుట్టువులు నీట మునిగి చనిపోయారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. కోస్ట్ గార్డ్ పోలీసులు, పౌరులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఒమన్ కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







