అల్ ఖబౌరా బీచ్లో విషాదం..నీట మునిగి తోబుట్టువులు మృతి..!!
- May 02, 2025
మస్కట్: ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో హృదయ విదారక సంఘటన జరిగింది. అల్ ఖబౌరా బీచ్లో ఈత కొడుతూ 10, 7 సంవత్సరాల వయస్సు గల తోబుట్టువులు నీట మునిగి చనిపోయారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. కోస్ట్ గార్డ్ పోలీసులు, పౌరులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఒమన్ కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









