అల్ ఖబౌరా బీచ్లో విషాదం..నీట మునిగి తోబుట్టువులు మృతి..!!
- May 02, 2025
మస్కట్: ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో హృదయ విదారక సంఘటన జరిగింది. అల్ ఖబౌరా బీచ్లో ఈత కొడుతూ 10, 7 సంవత్సరాల వయస్సు గల తోబుట్టువులు నీట మునిగి చనిపోయారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. కోస్ట్ గార్డ్ పోలీసులు, పౌరులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఒమన్ కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









