అల్ ఖబౌరా బీచ్లో విషాదం..నీట మునిగి తోబుట్టువులు మృతి..!!
- May 02, 2025
మస్కట్: ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో హృదయ విదారక సంఘటన జరిగింది. అల్ ఖబౌరా బీచ్లో ఈత కొడుతూ 10, 7 సంవత్సరాల వయస్సు గల తోబుట్టువులు నీట మునిగి చనిపోయారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. కోస్ట్ గార్డ్ పోలీసులు, పౌరులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఒమన్ కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







