ఖతార్ న్యాయ వ్యవస్థను అవమానించే వీడియో..వ్యక్తిపై దర్యాప్తు..!!
- May 02, 2025
దోహా, ఖతార్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు ప్రారంభించాలని అటార్నీ జనరల్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నుయిమి ఆదేశించారు. ఇందులో దేశ న్యాయవ్యవస్థను అవమానించినట్టు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు. వైరల్ వీడియోను రూపొందించిన వ్యక్తిపై సమర్థ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడిపై ఆరోపణలు నిరూపితమైతే.. ఖతార్ లోని శిక్షాస్మృతి, సైబర్ నేరాల నివారణ చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









