ఖతార్ న్యాయ వ్యవస్థను అవమానించే వీడియో..వ్యక్తిపై దర్యాప్తు..!!
- May 02, 2025
దోహా, ఖతార్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు ప్రారంభించాలని అటార్నీ జనరల్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నుయిమి ఆదేశించారు. ఇందులో దేశ న్యాయవ్యవస్థను అవమానించినట్టు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు. వైరల్ వీడియోను రూపొందించిన వ్యక్తిపై సమర్థ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడిపై ఆరోపణలు నిరూపితమైతే.. ఖతార్ లోని శిక్షాస్మృతి, సైబర్ నేరాల నివారణ చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









