ఖతార్ న్యాయ వ్యవస్థను అవమానించే వీడియో..వ్యక్తిపై దర్యాప్తు..!!
- May 02, 2025
దోహా, ఖతార్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు ప్రారంభించాలని అటార్నీ జనరల్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నుయిమి ఆదేశించారు. ఇందులో దేశ న్యాయవ్యవస్థను అవమానించినట్టు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు. వైరల్ వీడియోను రూపొందించిన వ్యక్తిపై సమర్థ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడిపై ఆరోపణలు నిరూపితమైతే.. ఖతార్ లోని శిక్షాస్మృతి, సైబర్ నేరాల నివారణ చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







