ఖతార్ న్యాయ వ్యవస్థను అవమానించే వీడియో..వ్యక్తిపై దర్యాప్తు..!!
- May 02, 2025
దోహా, ఖతార్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు ప్రారంభించాలని అటార్నీ జనరల్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నుయిమి ఆదేశించారు. ఇందులో దేశ న్యాయవ్యవస్థను అవమానించినట్టు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు. వైరల్ వీడియోను రూపొందించిన వ్యక్తిపై సమర్థ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడిపై ఆరోపణలు నిరూపితమైతే.. ఖతార్ లోని శిక్షాస్మృతి, సైబర్ నేరాల నివారణ చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







