నివాస ప్రాంతాలలో డెలివరీ సైకిళ్ల పర్యవేక్షణకు ప్రతిపాదన..!!
- May 06, 2025
మనామా: డెలివరీ కంపెనీలు డెలివరీల కోసం ఉపయోగించే మోటార్ సైకిళ్లపై GPS ట్రాకింగ్ పరికరాలను స్థాపించాలని కోరుతూ నాల్గవ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ పరికరాలు అధికారులు వాహనాల స్థానం, వేగాన్ని పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.
డెలివరీ మోటార్ సైకిళ్లు తరచుగా ప్రయాణించే అధిక వేగం, ముఖ్యంగా పిల్లలకు తీవ్రమైన భద్రతా ప్రమాదాలను కలిగిస్తుందని నివాసితుల నుండి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రతిపాదన చేశారు.
ఈ ప్రతిపాదనను దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రికి రిఫర్ చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యమని దర్రాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!









