ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన సుల్తాన్..!!
- May 12, 2025
మస్కట్: ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఉద్రిక్తతలను తగ్గించడంలో, స్థిరత్వాన్ని పెంపొందించడంలో సుల్తాన్, ఆయన ప్రభుత్వం పోషించిన కీలక పాత్రకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఎర్ర సముద్రంలో సముద్ర నావిగేషన్ పునరుద్ధరణకు, సనాలో యునైటెడ్ స్టేట్స్ మరియు యెమెన్ అధికారుల మధ్య శత్రుత్వాలను నిలిపివేయడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చిన ఒమన్ అంకితభావాన్ని జనరల్ ప్రశంసించారు.
ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అణు చర్చలకు సంబంధించి ఒమన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









