చైనా విద్యుత్ వస్తువుల పై ఖతార్ డంపింగ్ సుంకాలు..!!
- May 12, 2025
దోహా: జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, స్థానిక ఉత్పత్తులను రక్షించడం కోసం వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చైనా నుండి ఎగుమతి అవుతున్న 1000 వోల్ట్లకు మించని వోల్టేజ్ కోసం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు, స్విచ్లు, ప్లగ్లు, సాకెట్లపై డంపింగ్ వ్యతిరేక సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఇందులో మార్కెట్ లో స్థిరమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి జాతీయ ఉత్పత్తులకు, జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి హాని చేసే దిగుమతులను నిరోధించడానికి డంపింగ్ సుంకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. యాంటీ-డంపింగ్ సుంకాలు సెప్టెంబర్ 25, 2029 వరకు విధించబడతాయని స్పష్టం చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి ఇది అమల్లోకి వస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







