ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని..
- July 10, 2016
ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ టాంజానియా చేరుకున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో ప్రసంగం ముగించుకున్న అనంతరం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాంజానియాలోని జూలియన్ నైరెరె ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి.. ఆ దేశ ప్రధాని కసీమ్ మజలివా సాదరస్వాగతం పలికారు. టాంజానియా సంప్రదాయ నృత్యాలతో మోదీని స్వాగతించారు అక్కడి ప్రజలు.పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జాన్ మగుఫులితో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేయనున్నారు. టాంజానియాలో నివసిస్తున్న భారతీయులను మోదీ కలవనున్నారు. అక్కడి నుంచి మోదీ.. కెన్యా బయలుదేరుతారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







