సరస్వతి పుష్కరాలు ప్రారంభం
- May 15, 2025
తెలంగాణ: దక్షిణ అరణ్య శైవక్షేత్రంగా పేరొందిన కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజామున 5.44 నిమిషాలకు మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో సరస్వతి పుష్కరాల పుణ్య క్రతువు అట్టహాసంగా ప్రారంభమైంది.
త్రివేణి సంగమంలో అంతర్వాహిని వద్ద గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభంకాగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శైలజ రామయ్యార్ దంపతులు, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు పద్మ , జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పూజల్లో పాల్గొని తెల్లవారుజామున 5.45 నిమిషాలకు మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర పుణ్యస్నానం ఆచరించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!