రాస్ అల్ ఖైమాహ్ లో వేడి వాదనల తర్వాత భార్య పై తుపాకీతో కాల్పులు
- July 10, 2016
భార్య భర్తల మధ్య జరిగిన వేడి వాడి వాదన పతాక స్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ భర్త తుపాకీ తీసుకొని ఎమిరేట్ మహిళైనా తన భార్యని కాల్చివేశాడని ఒక సీనియర్ పోలీసు అధికారి శనివారం పొద్దుపోయాక తెలిపారు. రాస్ అల్ ఖైమాహ్ లో నలభై ఏళ్ల తన భార్యని పలుమార్లు తుపాకీతో కాల్చిన అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఎమిరేట్స్ భర్తని అదుపులోనికి తీసుకొన్నట్లు రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ కమాండర్- ఇన్-చీఫ్ మేజర్ జనరల్ ఆలీ అబ్దుల్లా బిన్ ఆళ్వాన్ అల్ నురిమి చెప్పారు.పోలీసుల ప్రారంభ పరిశోధనలలో తేలిందేమిటంటే ఒక వేడి వాదన తరువాత పలు రౌండ్ల కాల్పులు తనపై జరిపెడని అతని భార్య ఆరోపించింది. అనేక బులెట్ గాయాలు తగిలిన ఆ మహిళని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చబడింది ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మేజర్ జనరల్ అల్ నురిమి చెప్పారు నేర కారణం కనుగొనేందుకు పరిశోధనల జరుపుతున్నట్లు మేజర్ జనరల్ అల్ నురిమి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







