కెన్యాకు బయలుదేరిన మోడీ
- July 10, 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన టాంజానియా పర్యటన ముగించుకుని కెన్యా బయలుదేరి వెళ్లారు. టాంజానియాలో ఆయనకు అక్కడి నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ ఆయన టాంజానియాలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై భారత్, టాంజానియా ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఐదు ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. అనంతరం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని తదుపరి పర్యటన కోసం కెన్యాకు పయనమయ్యారు. కాగా, మోదీ తన నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియాల్లో పర్యటించారు. చివరగా కెన్యా పర్యటన ముగించుకుని భారత్కు రానున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







