ముగ్గురు ఆసియన్ల ప్రాణాలను కాపాడిన యూఏఈ నేషనల్ గార్డ్స్..!!
- May 18, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర జలాల్లో మునిగిపోతున్న కార్గో షిప్ నుండి ఆదివారం ఆ దేశ నేషనల్ గార్డ్ ముగ్గురు వ్యక్తులను రక్షించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం తెలిపింది. నేషనల్ గార్డ్ కోస్ట్ గార్డ్ సహకారంతో నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ ఆసియా దేశాలకు చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ బోట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
గత నెలలో, సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైన ఓడ నుండి 10 మంది ఆసియా నావికులను యూఏఈ నేషనల్ గార్డ్ రక్షించింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









