ముగ్గురు ఆసియన్ల ప్రాణాలను కాపాడిన యూఏఈ నేషనల్ గార్డ్స్..!!
- May 18, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర జలాల్లో మునిగిపోతున్న కార్గో షిప్ నుండి ఆదివారం ఆ దేశ నేషనల్ గార్డ్ ముగ్గురు వ్యక్తులను రక్షించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం తెలిపింది. నేషనల్ గార్డ్ కోస్ట్ గార్డ్ సహకారంతో నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ ఆసియా దేశాలకు చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ బోట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
గత నెలలో, సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైన ఓడ నుండి 10 మంది ఆసియా నావికులను యూఏఈ నేషనల్ గార్డ్ రక్షించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









