సౌదీ వ్యాపారవేత్తలతో కిర్గిజ్ అధ్యక్షుడు భేటీ..!!
- May 23, 2025
బిష్కెక్: కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్.. కిర్గిజ్ రాజధాని బిష్కెక్లోని అధ్యక్ష కార్యాలయంలో సౌదీ ఛాంబర్స్ సమాఖ్య (FSC) చైర్మన్ హసన్ అల్వైజీ, సౌదీ పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. అంతకుముందు FSC ప్రతినిధి బృందం కిర్గిజ్స్తాన్లో రెండు రోజులపాటు పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్థిక, పెట్టుబడి వాతావరణాన్ని జపరోవ్ హైలైట్ చేశారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యాటకం, మైనింగ్ రంగాలలో అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా,కిర్గిజ్స్తాన్లో పెట్టుబడి పెట్టడానికి సౌదీ వ్యాపార రంగం సంసిద్ధతను అల్వైజీ ధృవీకరించారు. అలాగే, రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి కిర్గిజ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో భాగస్వాములతో కలిసి పనిచేయడానికి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







