నిషేధిత బాటమ్ ట్రాలింగ్..230 కిలోల రొయ్యలు స్వాధీనం..!!
- May 23, 2025
మనామా: కోస్ట్ గార్డ్ నేతృత్వంలోని మారిటైమ్ సెక్యూరిటీ సపోర్ట్ పెట్రోల్స్, నిషేధిత బాటమ్ ట్రాలింగ్ పద్ధతులను ఉపయోగించి పట్టుకున్న 230 కిలోల రొయ్యలను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నావికులను పట్టుకున్నట్టు. కోస్ట్ గార్డ్ కమాండ్ వారిపై చట్టపరమైన విధానాలు ప్రారంభించినట్లు తెలిపింది. తదుపరి చర్య కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. సముద్ర నిబంధనలను, ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైన ఫిషింగ్ పద్ధతులను నిషేధించే నిబంధనలను పాటించడం ప్రాముఖ్యతను అధికారులు పునరుద్ఘాటించారు. అన్ని రకాల నావికులు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









