నిషేధిత బాటమ్ ట్రాలింగ్..230 కిలోల రొయ్యలు స్వాధీనం..!!
- May 23, 2025
మనామా: కోస్ట్ గార్డ్ నేతృత్వంలోని మారిటైమ్ సెక్యూరిటీ సపోర్ట్ పెట్రోల్స్, నిషేధిత బాటమ్ ట్రాలింగ్ పద్ధతులను ఉపయోగించి పట్టుకున్న 230 కిలోల రొయ్యలను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నావికులను పట్టుకున్నట్టు. కోస్ట్ గార్డ్ కమాండ్ వారిపై చట్టపరమైన విధానాలు ప్రారంభించినట్లు తెలిపింది. తదుపరి చర్య కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. సముద్ర నిబంధనలను, ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైన ఫిషింగ్ పద్ధతులను నిషేధించే నిబంధనలను పాటించడం ప్రాముఖ్యతను అధికారులు పునరుద్ఘాటించారు. అన్ని రకాల నావికులు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







