యూఏఈలో కనీస బ్యాంక్ బ్యాలెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- May 28, 2025
యూఏఈ: రిటైల్ కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని దిర్హామ్స్ 3,000 నుండి దిర్హామ్స్ 5,000 కు పెంచవద్దని యుఎఇ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను కోరింది. ఈ మేరకు అన్ని లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలకు (LFIలు) రెగ్యులేటర్ నోటీసు పంపింది. కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని Dh3,000 నుండి Dh5,000కి పెంచడాన్ని వాయిదా వేయాలని అందులో సూచించింది.
గత వారం, అనేక బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని 5,000 దిర్హామ్లకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇది సెంట్రల్ బ్యాంక్ వ్యక్తిగత రుణ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన ప్రస్తుత దిర్హామ్లు 3,000 పరిమితి యధాతథంగా కొనసాగనుంది.
సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం, బ్యాంకుల డిపాజిట్లు జనవరి 2025 చివరి నాటికి Dh2.840 ట్రిలియన్ల నుండి ఫిబ్రవరి 2025 చివరి నాటికి Dh2.874 ట్రిలియన్లకు 1.2 శాతం పెరిగాయి. నివాసితుల డిపాజిట్లలో 0.8 శాతం పెరుగుదలతో Dh2.625 ట్రిలియన్లకు మరియు నాన్-రెసిడెంట్ డిపాజిట్లలో 5.1 శాతం పెరుగుదల, Dh249.1 బిలియన్లకు చేరుకోవడం వల్ల బ్యాంక్ డిపాజిట్లలో పెరుగుదల కనిపించిందని తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







