అరెస్టైన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులనుండి కీలక విషయాలు రాబట్టిన ఎన్ఐఏ
- July 11, 2016
ఐసిస్ సానుభూతిపరులను సోమవారం విచారించిన కేంద్ర దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) వారినుంచి కీలక విషయాలు రాబట్టింది. ఇటీవలి హైదరాబాద్లో విధ్వంసానికి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కిన ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ తన కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. చార్మినార్ వద్ద సహద్ 9 ఎయిర్సెల్ ప్రి యాక్టివేటెడ్ సిమ్ కార్డులు, ఐదు చైనా ఫోన్లను కొన్నట్లు అధికారులు నిర్థరించారు. పేలుడు పదార్థాలను తూకం వేసేందుకు బరువు తూచే యంత్రాన్ని ఇలియాస్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మిగిలిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపేందుకు ఇక్బాల్ ఎన్క్రిప్ట్ మెయిల్ను ఇక్బాల్ వాడినట్లు, టుటనోటా.కామ్ మెయిల్తో ఉగ్రవాదులతో చర్చించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









