తొక్కిసలాటలో మృతిచెందిన వారి వివరాలు
- July 13, 2015
రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల వివరాలు :
- రుద్రరాజు లక్ష్మి (పగో జిల్లా యండగండి)
- గొర్రెల మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
- దేశినేని కృష్ణమ్మ (తూగో జిల్లా వేమగిరి)
- పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ (శ్రీకాకుళం)
- లక్ష్మణరావు (పగో జిల్లా తాడేపల్లి గూడెం)
- పాండవుల విజయలక్ష్మి (విశాఖ జిల్లా వడ్లపూడి)
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







