ఈద్ అల్ అధా: రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలు విడుదల..!!
- June 04, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాను పురస్కరించుకొని రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ సైతం వివిధ దేశాలకు చెందిన 985 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఫుజైరాలోని 112 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు 439 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 963 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









