ఈద్ అల్ అధా: రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలు విడుదల..!!
- June 04, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాను పురస్కరించుకొని రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ సైతం వివిధ దేశాలకు చెందిన 985 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఫుజైరాలోని 112 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు 439 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 963 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









