ఈద్ అల్ అధా: రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలు విడుదల..!!
- June 04, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాను పురస్కరించుకొని రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ సైతం వివిధ దేశాలకు చెందిన 985 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఫుజైరాలోని 112 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు 439 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 963 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు ఆదేశించారు.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







