ఈద్ అల్ అధా: రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలు విడుదల..!!
- June 04, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాను పురస్కరించుకొని రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ సైతం వివిధ దేశాలకు చెందిన 985 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఫుజైరాలోని 112 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు 439 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 963 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు ఆదేశించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్