ఒమన్ వైద్యారోగ్యశాఖలో మార్పులు.. సుల్తాన్ ఉత్తర్వులు జారీ..!!
- June 04, 2025
మస్కట్: ఒమన్ వైద్యారోగ్య శాఖలో కీలక మార్పుల చేస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్ను రాయల్ కోర్టు దివాన్ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్ను రాయల్ కోర్టు దివాన్ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్కు చెందిన అన్ని కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వైద్య, పారామెడికల్ ఉద్యోగాలలో ఉన్న వారందరినీ, అలాగే వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్లోని ఇతర సిబ్బందిని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఈ డిక్రీ అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







