ఒమన్ వైద్యారోగ్యశాఖలో మార్పులు.. సుల్తాన్ ఉత్తర్వులు జారీ..!!
- June 04, 2025
మస్కట్: ఒమన్ వైద్యారోగ్య శాఖలో కీలక మార్పుల చేస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్ను రాయల్ కోర్టు దివాన్ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్ను రాయల్ కోర్టు దివాన్ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్కు చెందిన అన్ని కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వైద్య, పారామెడికల్ ఉద్యోగాలలో ఉన్న వారందరినీ, అలాగే వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్లోని ఇతర సిబ్బందిని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఈ డిక్రీ అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







