మినాలోని జమ్రత్ అల్-అఖాబాకు పోటెత్తిన యాత్రికులు..!!
- June 07, 2025
మక్కా: జమ్రత్పై రాళ్లతో కొట్టే ఆచారాన్ని నిర్వహించడానికి యాత్రికులు మినాకు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున ముజ్దలిఫా నుండి యాత్రికులు బయలుదేరి వచ్చారు. జమ్రత్ వంతెన వద్దకు చేరుకునే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. జమ్రత్ అల్-అఖాబా (మూడు జమ్రత్లలో అతిపెద్దది) కు యాత్రికులు అవంతరాలు లేకుంగా చేరుకున్నారు. జమ్రత్ వద్ద సజావుగా కదిలేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఈ వంతెన మషార్ రైలుకు, మినాలోని యాత్రికుల శిబిరాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు దారితీసే వివిధ పాదచారుల వంతెనలకు అనుసంధానం చేశారు.
జమారత్ వంతెన ప్రాంగణాలలో.. దాని ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ లవద్ద యాత్రికుల కదలికను భద్రతా సిబ్బందితో నియంత్రించారు. రాళ్ళు రువ్విన తర్వాత వారి శిబిరాలకు క్షేమంగా తిరిగి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్