మినాలోని జమ్రత్ అల్-అఖాబాకు పోటెత్తిన యాత్రికులు..!!
- June 07, 2025
మక్కా: జమ్రత్పై రాళ్లతో కొట్టే ఆచారాన్ని నిర్వహించడానికి యాత్రికులు మినాకు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున ముజ్దలిఫా నుండి యాత్రికులు బయలుదేరి వచ్చారు. జమ్రత్ వంతెన వద్దకు చేరుకునే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. జమ్రత్ అల్-అఖాబా (మూడు జమ్రత్లలో అతిపెద్దది) కు యాత్రికులు అవంతరాలు లేకుంగా చేరుకున్నారు. జమ్రత్ వద్ద సజావుగా కదిలేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఈ వంతెన మషార్ రైలుకు, మినాలోని యాత్రికుల శిబిరాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు దారితీసే వివిధ పాదచారుల వంతెనలకు అనుసంధానం చేశారు.
జమారత్ వంతెన ప్రాంగణాలలో.. దాని ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ లవద్ద యాత్రికుల కదలికను భద్రతా సిబ్బందితో నియంత్రించారు. రాళ్ళు రువ్విన తర్వాత వారి శిబిరాలకు క్షేమంగా తిరిగి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









