మినాలోని జమ్రత్ అల్-అఖాబాకు పోటెత్తిన యాత్రికులు..!!
- June 07, 2025
మక్కా: జమ్రత్పై రాళ్లతో కొట్టే ఆచారాన్ని నిర్వహించడానికి యాత్రికులు మినాకు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున ముజ్దలిఫా నుండి యాత్రికులు బయలుదేరి వచ్చారు. జమ్రత్ వంతెన వద్దకు చేరుకునే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. జమ్రత్ అల్-అఖాబా (మూడు జమ్రత్లలో అతిపెద్దది) కు యాత్రికులు అవంతరాలు లేకుంగా చేరుకున్నారు. జమ్రత్ వద్ద సజావుగా కదిలేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఈ వంతెన మషార్ రైలుకు, మినాలోని యాత్రికుల శిబిరాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు దారితీసే వివిధ పాదచారుల వంతెనలకు అనుసంధానం చేశారు.
జమారత్ వంతెన ప్రాంగణాలలో.. దాని ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ లవద్ద యాత్రికుల కదలికను భద్రతా సిబ్బందితో నియంత్రించారు. రాళ్ళు రువ్విన తర్వాత వారి శిబిరాలకు క్షేమంగా తిరిగి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









