ఉత్తమ ఆర్ట్వర్క్ డిజైన్ అవార్డును గెలుచుకున్న ఒమన్ పెవిలియన్..!!
- June 08, 2025
మస్కట్: హైతం అల్-బుసైఫీ రూపొందించిన మెమరీ నెట్వర్క్ ఇన్స్టాలేషన్ కోసం ఒమన్ పెవిలియన్ లండన్ డిజైన్ బినాలే 2025లో ఉత్తమ ఆర్ట్వర్క్ డిజైన్ అవార్డును గెలుచుకుంది. లండన్లోని సోమర్సెట్ హౌస్లో జరిగిన ప్రారంభోత్సవంలో ఈ అవార్డును ప్రకటించారు. జవ్రాక్ గ్రూప్తో కలిసి ఆర్కిటెక్ట్ మరియు డిజైనర్ హైతం అల్-బుసైఫీ రూపొందించిన ఈ భాగం సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన డిజైన్తో రూపొందించారు. ఇన్స్టాలేషన్లో ఇంటరాక్టివ్ ఎలిమెంట్ కూడా ఉంది.సందర్శకులు తమ స్వంత జ్ఞాపకాలు, ప్రతిబింబాలను అందించడానికి వీలు కల్పిస్తుంది. ఇవి డిజిటల్గా ప్రదర్శనలో విలీనం చేయబడ్డాయి. ఇది లండన్ డిజైన్ బిన్నెలేలో ఒమన్ తొలి ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ వేదికపై ఒమన్ సృజనాత్మకతను ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









