ఉత్తమ ఆర్ట్వర్క్ డిజైన్ అవార్డును గెలుచుకున్న ఒమన్ పెవిలియన్..!!
- June 08, 2025
మస్కట్: హైతం అల్-బుసైఫీ రూపొందించిన మెమరీ నెట్వర్క్ ఇన్స్టాలేషన్ కోసం ఒమన్ పెవిలియన్ లండన్ డిజైన్ బినాలే 2025లో ఉత్తమ ఆర్ట్వర్క్ డిజైన్ అవార్డును గెలుచుకుంది. లండన్లోని సోమర్సెట్ హౌస్లో జరిగిన ప్రారంభోత్సవంలో ఈ అవార్డును ప్రకటించారు. జవ్రాక్ గ్రూప్తో కలిసి ఆర్కిటెక్ట్ మరియు డిజైనర్ హైతం అల్-బుసైఫీ రూపొందించిన ఈ భాగం సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన డిజైన్తో రూపొందించారు. ఇన్స్టాలేషన్లో ఇంటరాక్టివ్ ఎలిమెంట్ కూడా ఉంది.సందర్శకులు తమ స్వంత జ్ఞాపకాలు, ప్రతిబింబాలను అందించడానికి వీలు కల్పిస్తుంది. ఇవి డిజిటల్గా ప్రదర్శనలో విలీనం చేయబడ్డాయి. ఇది లండన్ డిజైన్ బిన్నెలేలో ఒమన్ తొలి ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ వేదికపై ఒమన్ సృజనాత్మకతను ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







