అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- March 14, 2026
మనామా: జిధాఫ్స్ ప్రాంతం సమీపంలోని అల్ సహ్లా రోడ్డుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు మరణించారు. ఒక వాహనం, ఒక బస్సు ఢీకొన్న ఘటనలో.. ఆ వాహనాల్లో ఒకటి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న 38 మరియు 43 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పాదచారులను, అదుపు తప్పిన ఆ వాహనం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాల కారణంగా ఆ ఇద్దరు బాధితులు మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









