అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- March 14, 2026
మనామా: జిధాఫ్స్ ప్రాంతం సమీపంలోని అల్ సహ్లా రోడ్డుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు మరణించారు. ఒక వాహనం, ఒక బస్సు ఢీకొన్న ఘటనలో.. ఆ వాహనాల్లో ఒకటి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న 38 మరియు 43 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పాదచారులను, అదుపు తప్పిన ఆ వాహనం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాల కారణంగా ఆ ఇద్దరు బాధితులు మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









