అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- March 14, 2026
మనామా: జిధాఫ్స్ ప్రాంతం సమీపంలోని అల్ సహ్లా రోడ్డుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు మరణించారు. ఒక వాహనం, ఒక బస్సు ఢీకొన్న ఘటనలో.. ఆ వాహనాల్లో ఒకటి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న 38 మరియు 43 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పాదచారులను, అదుపు తప్పిన ఆ వాహనం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాల కారణంగా ఆ ఇద్దరు బాధితులు మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









