అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- March 14, 2026
మనామా: జిధాఫ్స్ ప్రాంతం సమీపంలోని అల్ సహ్లా రోడ్డుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు మరణించారు. ఒక వాహనం, ఒక బస్సు ఢీకొన్న ఘటనలో.. ఆ వాహనాల్లో ఒకటి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న 38 మరియు 43 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పాదచారులను, అదుపు తప్పిన ఆ వాహనం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాల కారణంగా ఆ ఇద్దరు బాధితులు మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







