ప్రయాణ బీమాకు నివాసితుల నుంచి డిమాండ్.. ఇప్పుడే ఎందుకంటే?
- June 08, 2025
యూఏఈ: వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రయాణ అంతరాయాలు, సామాను సమస్యలు, భద్రత వంటి ప్రమాదాల గురించి పెరిగిన అవగాహన కారణంగా.. యూఏఈ నివాసితులు తమ స్వదేశాలకు వెళ్లేటప్పుడు కూడా ప్రయాణ బీమాను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతోందని బీమా పరిశ్రమ కార్యనిర్వాహకులు తెలిపారు. వేసవిలో పాఠశాలలు మూసివేసినప్పుడు అనేక కుటుంబాలు సెలవుల కోసం తమ స్వదేశాలకు వెళ్లినప్పుడు, అవుట్బౌండ్ ప్రయాణం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని Insurancemarket.ae డిప్యూటీ సీఈఓ హితేష్ మోత్వానీ తెలిపారు. యూఏఈ నివాసితులు తమ స్వదేశాలకు వెళ్లేటప్పుడు కూడా ప్రయాణ బీమాను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతుందన్నారు. Policybazaar.ae జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ మాట్లాడుతూ.. వేసవి, ఈద్ లేదా పాఠశాల సెలవులలో ఎక్కువ మంది యూఏఈ ప్రవాసులు ప్రయాణ బీమాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









