రక్షణశాఖ స్థావరాలపై ఐసిస్‌ ఉగ్రవాదుల గురి..

- July 12, 2016 , by Maagulf
రక్షణశాఖ స్థావరాలపై ఐసిస్‌ ఉగ్రవాదుల గురి..

రక్షణశాఖ స్థావరాలపై ఐసిస్‌ ఉగ్రవాదుల గురిపెట్టారని వెల్లడైంది. ఉగ్రవాదుల వ్యూహంలో భాగంగా సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో ఇబ్రహీం ముఠా రెక్కి నిర్వహించింది. కాల్పులు జరుపుతూ లోపలికి చొరబడాలని వ్యూహం రచ్చించారు. విదేశీ హ్యాంగ్లర్‌ నుంచి అందిన ఆదేశాల ప్రకారం ఆయుధాలను ఇబ్రహీం ముఠా సేకరించింది.
రెండు పోలీస్‌స్టేషన్లపై ముందు దాడి చేస్తామని...
రెండు పోలీస్‌స్టేషన్లపై ముందు దాడి చేస్తామని హ్యాంగ్లర్‌కు ముఠా చెప్పంది. సైనిక స్థావరాలే టార్గెట్‌ చేయాలని ముఠాసభ్యలకు హ్యంగ్లర్ నుంచి ఆదేశాలందాయి. సైనిక స్థావరాలపై దాడి అత్యంత భయానకంగా ఉండాలని సూచించారు. దీంతో పటాన్‌కోట్‌ తరహాలో దాడికి ఉగ్రవాదుల వ్యూహ రచన చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com