మక్కాలో కేబుల్స్ చోరీ.. 5 మంది అరెస్టు..!!
- June 16, 2025
మక్కా: విద్యుత్ కేబుల్స్ దొంగిలించినందుకు మక్కా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరు, ముగ్గురు యెమెన్ నివాసితులు ఉన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నుండి విద్యుత్ కేబుల్స్ దొంగిలించినట్లు వారిపై కేసు నమోదైంది. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









