మక్కాలో కేబుల్స్ చోరీ.. 5 మంది అరెస్టు..!!
- June 16, 2025
మక్కా: విద్యుత్ కేబుల్స్ దొంగిలించినందుకు మక్కా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరు, ముగ్గురు యెమెన్ నివాసితులు ఉన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నుండి విద్యుత్ కేబుల్స్ దొంగిలించినట్లు వారిపై కేసు నమోదైంది. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







