విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కువైట్ పిలుపు..!!
- June 16, 2025
కువైట్: వేసవిలో విద్యుత్ కోతల నిరవారణకు కువైట్ విద్యుత్ మినిస్ట్రీ ప్రజలకు అప్పీల్ చేసింది. కీలకమైన సేవల కొనసాగింపును నిర్ధారించడానికి వేసవి కాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల విద్యుత్ వినియోగంలో పెరుగుదల ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాత్మా హయత్ తెలిపారు. విద్యుత్ డిమాండ్, సరఫరా లకు సంబంధించిన అన్ని చర్యలను అధికారిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని హయత్ చెప్పారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







