తెలంగాణలో భారీ పరిశ్రమ
- July 13, 2016
తెలంగాణలో మరో భారీ పరిశ్రమ రానుంది. మహబూబ్నగర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. రూ. 3000 కోట్ల పెట్టుబడితో 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పాదక సామర్ధ్యంతో ప్లాంట్ను నిర్మించనున్నారు. 4,700 మందికి ఉపాధి స్టీల్ ప్లాంట్ కల్పించనున్నుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







