భారత రాయబారిని కలసిన భారత మీడియా ఫోరం సభ్యులు

- July 13, 2016 , by Maagulf
భారత రాయబారిని కలసిన భారత మీడియా ఫోరం సభ్యులు

 భారత మీడియా ఫోరం (ఐఎంఎఫ్ ) సభ్యులు మర్యాదపూర్వకంగా భారత రాయబారి సంజీవ్ అరోరా ( మధ్యలో  ఉన్న వ్యక్తి ) ఇతర అధికారులను  బుధవారం కలుసుకున్నారు.  భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ప్రవాస భారతీయుల కోసం, భారతదేశం తరుపున గల్ఫ్ దేశంలో తన విధులను నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో అరోరా కూడా ప్రతినిధి బృందంకు తాము  ప్రజల కోసం కల్పిస్తున్న మెరుగైన సౌకర్యాల గూర్చి వివరించారు. ఈ సమావేశం దౌత్యకార్యాలయం కొత్త ప్రాంగణంలో జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com