ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికావాసులని నిలువరించిన సౌదీ అరేబియా
- July 13, 2016
రియాద్: ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికా వలసదారులని సౌదీ అరేబియా సౌదీ సముద్ర గస్తీ దళం అడ్డగించింది. వీరిలో ఎక్కువమంది సుడాన్ దేశస్థులు వీరు సౌదీ అరేబియా రాజ్యంలోకి సముద్రంలో చెక్క పడవ ద్వారా చేరుకొనేందుకు యత్నించారని అధికారిక మీడియా మంగళవారం ఇటీవలి వారాల్లో ఇది తాజా కేసుగా అభివర్ణించింది.
" మా గల్ఫ్.కామ్ " గత నెలరోజులుగా అక్రమ వలస అవరోధాలు ఏర్పరుస్తున్నట్లు నివేదించింది. కాగా, పట్టుబడిన 31 మంది ఆఫ్రికా వలసదారులలో 1/ 3 వంతు మంది మహిళలు ఉన్నారని సరిహద్దు గార్డుల ప్రతినిధి కల్నల్ సాహిర్ అల్ హర్బి తెలిపారు. సేకరించిన లెక్కల ప్రకారం జూన్ అర్ధ భాగం నుండి సౌదీ సరిహద్దు గార్డులు అదుపులోనికి తీసుకొన్న అక్రమ ప్రవాసీయుల సంఖ్య 308 మందికి చేరుకొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







