చర్చిపై బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- June 23, 2025
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్లోని చర్చిపై జరిగిన బాంబు దాడిని ఒమన్ తీవ్రంగా ఖండించింది. సిరియన్ రాజధాని డమాస్కస్లోని చర్చిపై బాంబు దాడి జరిగింది. దీనిపై ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియన్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వానికి, బాధితుల కుటుంబాలకు మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అన్ని రకాల హింస, ఉగ్రవాదాన్ని విడనాడాలని పిలుపునిచ్చింది. ఇలాంటి వాటిని సహించబోమని, అవి ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







