ఖతార్ ఎమిర్ తో జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం..!!
- June 25, 2025
దోహా: ఎమిరి దివాన్ లో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇతర గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల విదేశాంగ మంత్రులతో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దోహాలో సమావేశమయ్యారు. GCC సెక్రటరీ జనరల్ జాస్సిమ్ అల్బుదైవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా GCC విదేశాంగ మంత్రులు తమ భూభాగంపై ఇరాన్ దురాక్రమణను ఖండించారు. ఖతార్ కు సంఘీభావాన్ని తెలిపారు. ఈ దురాక్రమణ అంతర్జాతీయ చట్టం తోపాటు మంచి నేబర్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని వారు అన్నారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరానిదని వారు స్పష్టం చేశారు. అనంతరం ఉమ్మడి గల్ఫ్ దేశాల పురోగతి, GCC దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మార్గాలపై కూడా అమీర్, విదేశాంగ మంత్రులు చర్చించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా