ఖతార్ ఎమిర్ తో జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం..!!
- June 25, 2025
దోహా: ఎమిరి దివాన్ లో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇతర గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల విదేశాంగ మంత్రులతో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దోహాలో సమావేశమయ్యారు. GCC సెక్రటరీ జనరల్ జాస్సిమ్ అల్బుదైవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా GCC విదేశాంగ మంత్రులు తమ భూభాగంపై ఇరాన్ దురాక్రమణను ఖండించారు. ఖతార్ కు సంఘీభావాన్ని తెలిపారు. ఈ దురాక్రమణ అంతర్జాతీయ చట్టం తోపాటు మంచి నేబర్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని వారు అన్నారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరానిదని వారు స్పష్టం చేశారు. అనంతరం ఉమ్మడి గల్ఫ్ దేశాల పురోగతి, GCC దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మార్గాలపై కూడా అమీర్, విదేశాంగ మంత్రులు చర్చించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







