బ్యాంకింగ్ ఫ్రాడ్ మెసేజులు.. అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- July 07, 2025
కువైట్: అనధికారిక మార్గాల ద్వారా బ్యాంకింగ్ లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరూ అడగరని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకింగ్ సమాచారాన్ని కోరుతూ..మోసపూరిత మెసేజులకు స్పందించి బాధితులుగా మారవద్దని ప్రజలను హెచ్చరించింది. ప్రజల నుండి ఆర్థిక వివరాలను కోరుతూ ఫేక్ మెసేజులు లేదా నకిలీ పత్రాలతో ఎటువంటి సంబంధం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలను వెంటనే నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









