బ్యాంకింగ్ ఫ్రాడ్ మెసేజులు.. అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- July 07, 2025
కువైట్: అనధికారిక మార్గాల ద్వారా బ్యాంకింగ్ లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరూ అడగరని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకింగ్ సమాచారాన్ని కోరుతూ..మోసపూరిత మెసేజులకు స్పందించి బాధితులుగా మారవద్దని ప్రజలను హెచ్చరించింది. ప్రజల నుండి ఆర్థిక వివరాలను కోరుతూ ఫేక్ మెసేజులు లేదా నకిలీ పత్రాలతో ఎటువంటి సంబంధం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలను వెంటనే నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









