ఒమన్ లో సైబర్ ఫ్రాడ్.. విదేశీ జాతీయుడు అరెస్టు..!!
- July 12, 2025
మస్కట్: సైబర్ నేరాలకు పాల్పడిన చైనా పర్యాటకుడిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక వర్గాల ప్రకారం, అనుమానితుడు స్థానిక నివాస నెట్వర్క్ వ్యవస్థల్లోకి చొరబడ్డాడు. ఇందుకు అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించాడని అధికారులు తెలిపారు. మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడం లక్ష్యంగా సమీపంలోని మొబైల్ పరికరాలకు మోసపూరిత మెసేజులను పంపడం కోసం ఫేక్ నెట్వర్క్ను సృష్టించినట్లు ఆరోపించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









