ఒమన్ లో సైబర్ ఫ్రాడ్.. విదేశీ జాతీయుడు అరెస్టు..!!
- July 12, 2025
మస్కట్: సైబర్ నేరాలకు పాల్పడిన చైనా పర్యాటకుడిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక వర్గాల ప్రకారం, అనుమానితుడు స్థానిక నివాస నెట్వర్క్ వ్యవస్థల్లోకి చొరబడ్డాడు. ఇందుకు అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించాడని అధికారులు తెలిపారు. మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడం లక్ష్యంగా సమీపంలోని మొబైల్ పరికరాలకు మోసపూరిత మెసేజులను పంపడం కోసం ఫేక్ నెట్వర్క్ను సృష్టించినట్లు ఆరోపించారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







