ఇరాన్ క్షిపణి దాడి ఘటన.. పరిహారం ప్రకటించిన ఖతార్..!!

- July 14, 2025 , by Maagulf
ఇరాన్ క్షిపణి దాడి ఘటన.. పరిహారం ప్రకటించిన ఖతార్..!!

దోహా, ఖతార్: ఇరాన్ క్షిపణి దాడి ఘటనలో నష్టపోయిన పౌరులు, నివాసితులకు అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆదేశాల మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిహారం ప్రకటించింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పరిహార విధానాలను పూర్తి చేయడానికి బాధిత వ్యక్తులను పౌర రక్షణ మండలి సంప్రదిస్తుందని తెలిపారు. ఇంకా తమ వివరాలను నమోదు చేయని వ్యక్తులు ఈ ప్రకటన తేదీ నుండి రెండు (2) రోజులలోపు మెట్రాష్ అప్లికేషన్ ద్వారా పరిహారం అభ్యర్థనను సమర్పించవచ్చని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com