ఇరాన్ క్షిపణి దాడి ఘటన.. పరిహారం ప్రకటించిన ఖతార్..!!
- July 14, 2025
దోహా, ఖతార్: ఇరాన్ క్షిపణి దాడి ఘటనలో నష్టపోయిన పౌరులు, నివాసితులకు అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆదేశాల మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిహారం ప్రకటించింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పరిహార విధానాలను పూర్తి చేయడానికి బాధిత వ్యక్తులను పౌర రక్షణ మండలి సంప్రదిస్తుందని తెలిపారు. ఇంకా తమ వివరాలను నమోదు చేయని వ్యక్తులు ఈ ప్రకటన తేదీ నుండి రెండు (2) రోజులలోపు మెట్రాష్ అప్లికేషన్ ద్వారా పరిహారం అభ్యర్థనను సమర్పించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









