ఇరాన్ క్షిపణి దాడి ఘటన.. పరిహారం ప్రకటించిన ఖతార్..!!
- July 14, 2025
దోహా, ఖతార్: ఇరాన్ క్షిపణి దాడి ఘటనలో నష్టపోయిన పౌరులు, నివాసితులకు అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆదేశాల మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిహారం ప్రకటించింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పరిహార విధానాలను పూర్తి చేయడానికి బాధిత వ్యక్తులను పౌర రక్షణ మండలి సంప్రదిస్తుందని తెలిపారు. ఇంకా తమ వివరాలను నమోదు చేయని వ్యక్తులు ఈ ప్రకటన తేదీ నుండి రెండు (2) రోజులలోపు మెట్రాష్ అప్లికేషన్ ద్వారా పరిహారం అభ్యర్థనను సమర్పించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







