భారతదేశంలో కువైట్ రాయబారి..సంబంధాలు బలోపేతం..!!
- July 23, 2025
కువైట్: భారతదేశంలో కువైట్ రాయబారి మిషాల్ అల్-షమాలి పర్యటించారు. గత మూడు శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన కువైట్ - భారతదేశం మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలను హైలైట్ చేశారు. ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుందని, వివిధ రంగాలలో రెండు దేశాలకు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. త్వరలో న్యూఢిల్లీలో జరగనున్న జాయింట్ హై కమిటీ, పొలిటికల్ కన్సల్టేషన్స్ కమిటీ సమావేశాలతో సహా కువైట్, భారతదేశం నుండి సీనియర్ అధికారుల మధ్య జరగనున్న సమావేశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









