భారతదేశంలో కువైట్ రాయబారి..సంబంధాలు బలోపేతం..!!
- July 23, 2025
కువైట్: భారతదేశంలో కువైట్ రాయబారి మిషాల్ అల్-షమాలి పర్యటించారు. గత మూడు శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన కువైట్ - భారతదేశం మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలను హైలైట్ చేశారు. ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుందని, వివిధ రంగాలలో రెండు దేశాలకు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. త్వరలో న్యూఢిల్లీలో జరగనున్న జాయింట్ హై కమిటీ, పొలిటికల్ కన్సల్టేషన్స్ కమిటీ సమావేశాలతో సహా కువైట్, భారతదేశం నుండి సీనియర్ అధికారుల మధ్య జరగనున్న సమావేశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







