భారతదేశంలో కువైట్ రాయబారి..సంబంధాలు బలోపేతం..!!
- July 23, 2025
కువైట్: భారతదేశంలో కువైట్ రాయబారి మిషాల్ అల్-షమాలి పర్యటించారు. గత మూడు శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన కువైట్ - భారతదేశం మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలను హైలైట్ చేశారు. ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుందని, వివిధ రంగాలలో రెండు దేశాలకు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. త్వరలో న్యూఢిల్లీలో జరగనున్న జాయింట్ హై కమిటీ, పొలిటికల్ కన్సల్టేషన్స్ కమిటీ సమావేశాలతో సహా కువైట్, భారతదేశం నుండి సీనియర్ అధికారుల మధ్య జరగనున్న సమావేశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!