భారతదేశంలో కువైట్ రాయబారి..సంబంధాలు బలోపేతం..!!

- July 23, 2025 , by Maagulf
భారతదేశంలో కువైట్ రాయబారి..సంబంధాలు బలోపేతం..!!

కువైట్: భారతదేశంలో కువైట్ రాయబారి మిషాల్ అల్-షమాలి పర్యటించారు. గత మూడు శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన కువైట్ - భారతదేశం మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలను హైలైట్ చేశారు. ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుందని, వివిధ రంగాలలో రెండు దేశాలకు,  వారి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. త్వరలో న్యూఢిల్లీలో జరగనున్న జాయింట్ హై కమిటీ, పొలిటికల్ కన్సల్టేషన్స్ కమిటీ సమావేశాలతో సహా కువైట్, భారతదేశం నుండి సీనియర్ అధికారుల మధ్య జరగనున్న సమావేశాలపై కూడా వారు చర్చించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com