బిడ్డకు దుబాయ్ లో ఖననం..ఇండియాకు తల్లి డెడ్ బాడీ..!!
- July 23, 2025
యూఏఈ: షార్జాలోని వారి అపార్ట్మెంట్లో ఒక భారతీయ తల్లి, ఆమె ఏడాది ఐదు నెలల కుమార్తె మృతి చెందిన దాదాపు రెండు వారాల తర్వాత, ఆ మహిళ మృతదేహాన్ని భారతదేశానికి తరలించారు.బిడ్డను దుబాయ్లో ఖననం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త మాట్లాడుతూ.. తల్లి మృతదేహాన్ని దుబాయ్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ద్వారా త్రివేండ్రంకు తరలించినట్లు తెలిపారు.
దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ కుటుంబానికి పూర్తి మద్దతును ప్రకటించారు. లాంఛనాలను వేగవంతం చేయడానికి మాతో మరియు న్యాయ సలహాదారులతో కలిసి పనిచేస్తున్నారని హషీమ్ చెప్పారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







