ఖరీఫ్ సీజన్లో మత్స్యకారులకు ROP హెచ్చరిక..!!
- July 23, 2025
మస్కట్: ఖరీఫ్ సీజన్లో సముద్రంలోకి వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ కాలంలో అల్లకల్లోలంగా ఉండే సముద్ర పరిస్థితుల కారణంగా అన్ని మత్స్యకారులు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యంత అల్లకల్లోలమైన సముద్రంలో అలలు తీవ్రంగా ఉంటాయని, దీని వలన చేపలు పట్టడం ప్రమాదకరంగా మారుతాయని ROP హైలైట్ చేసింది. అందువల్ల, ఈ కాలంలో చేపలు పట్టడానికి వెళ్లకూడదని సలహా జారీ చేసింది. మత్స్యకారులు అధికారిక వాతావరణ అప్డేట్ లను ఫాలో కావాలని, అధికారులు జారీ చేసిన అన్ని సముద్ర భద్రతా సూచనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆసక్తికర ట్వీట్
- సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!









