ఖరీఫ్ సీజన్లో మత్స్యకారులకు ROP హెచ్చరిక..!!
- July 23, 2025
మస్కట్: ఖరీఫ్ సీజన్లో సముద్రంలోకి వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ కాలంలో అల్లకల్లోలంగా ఉండే సముద్ర పరిస్థితుల కారణంగా అన్ని మత్స్యకారులు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యంత అల్లకల్లోలమైన సముద్రంలో అలలు తీవ్రంగా ఉంటాయని, దీని వలన చేపలు పట్టడం ప్రమాదకరంగా మారుతాయని ROP హైలైట్ చేసింది. అందువల్ల, ఈ కాలంలో చేపలు పట్టడానికి వెళ్లకూడదని సలహా జారీ చేసింది. మత్స్యకారులు అధికారిక వాతావరణ అప్డేట్ లను ఫాలో కావాలని, అధికారులు జారీ చేసిన అన్ని సముద్ర భద్రతా సూచనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









