ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- March 19, 2026
యూఏఈః దుబాయ్ కస్టమ్స్ సముద్ర మరియు వాయు రవాణా కోసం ఎమిరేట్ మరియు ఒమన్ మధ్య 'గ్రీన్ కారిడార్'ను ప్రకటించింది. ఇకపై సరుకులు ఒమన్ ఓడరేవుల నుండి దుబాయ్కి నేరుగా చేరుకుంటాయి. గ్రీన్ కారిడార్ ద్వారా సరుకు రవాణా వేగవంతం అవుతుందని అధికారులు ప్రకటించారు.
మొదట ఒమన్లో ట్రాన్సిట్ డిక్లరేషన్లు సమర్పించడంతో ఈ ప్రక్రియ సజావుగా పనిచేస్తుందని, ఆ తర్వాత, గ్రీన్ కారిడార్ కంటైనర్లపై షిప్పింగ్ ఏజెంట్ ముద్ర వేయబడుతుందన్నారు. ఇది దుబాయ్కి చేరే వరకు సరిహద్దు ఓడరేవుల అంతటా సరుకుల సమగ్రతను ధృవీకరిస్తుందని పేర్కొన్నారు. హట్టా సరిహద్దు దాటే ప్రదేశానికి చేరుకున్న తర్వాత, కార్గో మానిఫెస్ట్ మరియు బిల్ ఆఫ్ లేడింగ్ సమర్పించబడతాయని, చివరగా సరుకులు సంబంధిత కేంద్రాలలో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ముందుకు సాగుతాయని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









