ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- March 19, 2026
యూఏఈః దుబాయ్ కస్టమ్స్ సముద్ర మరియు వాయు రవాణా కోసం ఎమిరేట్ మరియు ఒమన్ మధ్య 'గ్రీన్ కారిడార్'ను ప్రకటించింది. ఇకపై సరుకులు ఒమన్ ఓడరేవుల నుండి దుబాయ్కి నేరుగా చేరుకుంటాయి. గ్రీన్ కారిడార్ ద్వారా సరుకు రవాణా వేగవంతం అవుతుందని అధికారులు ప్రకటించారు.
మొదట ఒమన్లో ట్రాన్సిట్ డిక్లరేషన్లు సమర్పించడంతో ఈ ప్రక్రియ సజావుగా పనిచేస్తుందని, ఆ తర్వాత, గ్రీన్ కారిడార్ కంటైనర్లపై షిప్పింగ్ ఏజెంట్ ముద్ర వేయబడుతుందన్నారు. ఇది దుబాయ్కి చేరే వరకు సరిహద్దు ఓడరేవుల అంతటా సరుకుల సమగ్రతను ధృవీకరిస్తుందని పేర్కొన్నారు. హట్టా సరిహద్దు దాటే ప్రదేశానికి చేరుకున్న తర్వాత, కార్గో మానిఫెస్ట్ మరియు బిల్ ఆఫ్ లేడింగ్ సమర్పించబడతాయని, చివరగా సరుకులు సంబంధిత కేంద్రాలలో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ముందుకు సాగుతాయని వివరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







