ఆగస్ట్ 5 న విడుదల కానున్న 'మనమంతా' సినిమా
- July 16, 2016
మలయాళ నటుడు మోహన్లాల్, నటి గౌతమి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మనమంతా' చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా విడుదల విషయాన్ని వెల్లడిస్తూ.. పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. నాలుగు కథలు, మూడు భాషల్లో ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. వారాహి చలనచిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మహేష్ శంకర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







