పెరుగుతున్న ఫేక్ మెసేజులపై GOSI హెచ్చరిక..!!
- August 02, 2025
మనామా: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) ఎలక్ట్రానిక్ లింక్ల ద్వారా వ్యక్తిగత సమాచారం లేదా అప్డేట్ ల పేరిట అభ్యర్థించే మోసపూరిత ఫేక్ మెసేజుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లను హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. మెసేజులు లేదా లింక్ల ద్వారా వ్యక్తిగత డేటాను ఎప్పుడు అడగమని తన ప్రకటనలో GOSI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







