పెరుగుతున్న ఫేక్ మెసేజులపై GOSI హెచ్చరిక..!!
- August 02, 2025
మనామా: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) ఎలక్ట్రానిక్ లింక్ల ద్వారా వ్యక్తిగత సమాచారం లేదా అప్డేట్ ల పేరిట అభ్యర్థించే మోసపూరిత ఫేక్ మెసేజుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లను హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. మెసేజులు లేదా లింక్ల ద్వారా వ్యక్తిగత డేటాను ఎప్పుడు అడగమని తన ప్రకటనలో GOSI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









