కిడ్నాప్ చేసి డబ్బులకు డిమాండ్..ఐదుగురు సిటిజన్స్ అరెస్ట్..!!
- August 02, 2025
మస్కట్: ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులకు డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తుల ముఠాను సౌత్ అల్ బటినా గవర్నరేట్ రాయల్ ఒమన్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. నిందితుల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మహిళగా నటిస్తూ బాధితురాలిని సంప్రదించారని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారు బాధితుడిని బర్కాకు వెళ్లమని ఒప్పించి, కిడ్నాప్ చేసి నిర్జన ఇంట్లో నిర్బంధించి డబ్బు వసూలు చేశారు. నిందితులను విచారించడానికి ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని ROP తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









