కిడ్నాప్ చేసి డబ్బులకు డిమాండ్..ఐదుగురు సిటిజన్స్ అరెస్ట్..!!
- August 02, 2025
మస్కట్: ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులకు డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తుల ముఠాను సౌత్ అల్ బటినా గవర్నరేట్ రాయల్ ఒమన్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. నిందితుల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మహిళగా నటిస్తూ బాధితురాలిని సంప్రదించారని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారు బాధితుడిని బర్కాకు వెళ్లమని ఒప్పించి, కిడ్నాప్ చేసి నిర్జన ఇంట్లో నిర్బంధించి డబ్బు వసూలు చేశారు. నిందితులను విచారించడానికి ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని ROP తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







