ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం ..!!
- August 11, 2025
మస్కట్: ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా మరోకీలక ఘట్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కాంక్షతో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒక లెటర్ పంపించారు. సల్తాన్ పంపిన లెటర్ ను బయాన్ ఫ్యాలస్ లో అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అందజేశారు.
అనంతరం రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒమన్ –కువైట్ కు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!









