ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం ..!!
- August 11, 2025
మస్కట్: ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా మరోకీలక ఘట్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కాంక్షతో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒక లెటర్ పంపించారు. సల్తాన్ పంపిన లెటర్ ను బయాన్ ఫ్యాలస్ లో అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అందజేశారు.
అనంతరం రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒమన్ –కువైట్ కు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







