ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం ..!!
- August 11, 2025
మస్కట్: ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా మరోకీలక ఘట్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కాంక్షతో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒక లెటర్ పంపించారు. సల్తాన్ పంపిన లెటర్ ను బయాన్ ఫ్యాలస్ లో అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అందజేశారు.
అనంతరం రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒమన్ –కువైట్ కు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







