ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం ..!!
- August 11, 2025
మస్కట్: ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా మరోకీలక ఘట్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కాంక్షతో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒక లెటర్ పంపించారు. సల్తాన్ పంపిన లెటర్ ను బయాన్ ఫ్యాలస్ లో అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అందజేశారు.
అనంతరం రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒమన్ –కువైట్ కు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







